Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుప్పుతో ఆర్థికానికి దెబ్బ

Follow Udayam Digital on Google
వైష్ణవి శర్మ Aug 01, 2026 6:24 AM హైదరాబాద్తెలంగాణ
తుప్పుతో ఆర్థికానికి దెబ్బ - Udayam Digital
ఇనుము, ఉక్కు వస్తువులకు పట్టే తుప్పు వల్ల భారత్‌కు ఏటా రూ.14.15 లక్షల కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లుతోందని నొమురా నివేదిక వెల్లడించింది. ఇది దేశ జీడీపీలో సుమారు 4.3 శాతానికి సమానమని పేర్కొంది. తుప్పు కారణంగా వంతెనలు, రహదారులు, విద్యుత్‌ కేంద్రాలు, పారిశ్రామిక యంత్రాలు ముందుగానే దెబ్బతింటున్నాయి. వాటి మరమ్మతులకే భారీ ప్రజాధనం వెచ్చించాల్సి రావడం అభివృద్ధిపై ప్రభావం

Comments

G
Loading comments...