వార్తలకు తిరిగి వెళ్లండి

ఇనుము, ఉక్కు వస్తువులకు పట్టే తుప్పు వల్ల భారత్కు ఏటా రూ.14.15 లక్షల కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లుతోందని నొమురా నివేదిక వెల్లడించింది. ఇది దేశ జీడీపీలో సుమారు 4.3 శాతానికి సమానమని పేర్కొంది.
తుప్పు కారణంగా వంతెనలు, రహదారులు, విద్యుత్ కేంద్రాలు, పారిశ్రామిక యంత్రాలు ముందుగానే దెబ్బతింటున్నాయి. వాటి మరమ్మతులకే భారీ ప్రజాధనం వెచ్చించాల్సి రావడం అభివృద్ధిపై ప్రభావం
Comments
Loading comments...
