Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

Follow Udayam on Google
addagalla suresh Sep 01, 2026 12:26 PM కోనసీమGeneral
పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం - Udayam
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలం, పోతవరం గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, మత్స్యకారులు తదితర అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా అందింది.

Comments

G
Loading comments...