వార్తలకు తిరిగి వెళ్లండి

APSSDC ఆధ్వర్యంలో గురువారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి సాయికుమార్ తెలిపారు.
ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. జాబ్మేళా కోసం naipunyam.ap.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. 18-35 సం. యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

