వార్తలకు తిరిగి వెళ్లండి

E20 విధానం అమలును నిరసిస్తూ ‘టీమ్ భారత్’ పేరిట ఏర్పడిన నిరసనకారుల బృందం ఢిల్లీలో నేడు ర్యాలీకి పిలుపునిచ్చింది. ర్యాలీ నిర్వహణను నిలిపివేయడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి ఇప్పటికే నిరసనకారులతో భేటీ అయ్యారు. ఈ చర్చల అనంతరం ర్యాలీ జరుగుతుందా లేదా అన్నది తేలనుంది.
Comments
Loading comments...
