Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్‌ కమిటీల్లో ఈ-రవాణా పర్మిట్‌ అమలుకు చర్యలు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 04, 2026 11:16 AM అమరావతిGeneral
మార్కెట్‌ కమిటీల్లో ఈ-రవాణా పర్మిట్‌ అమలుకు చర్యలు - Udayam
వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో పారదర్శకత పెంచి అక్రమాలను అరికట్టేందుకు జిల్లాలోని 12 కమిటీల్లో ఈ-రవాణా పర్మిట్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఒకసారి రుసుము చెల్లిస్తే అదనపు భారం లేకుండా సరకు విక్రయించవచ్చు. వాహనం నిలిచిపోయినా ఎస్‌ఓఎస్‌ పర్మిట్‌తో మరో వాహనంలో సరకు తరలించే వెసులుబాటు ఉంది. ఈ విధానంతో అవకతవకలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...