వార్తలకు తిరిగి వెళ్లండి

గ్యాస్ సిలిండర్ బుకింగ్ సేవల్లో మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. ఈ నెల 15లోపు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని వినియోగదారులకు సూచించింది.
అక్రమ కనెక్షన్లకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొబైల్ యాప్ లేదా గ్యాస్ ఏజెన్సీ వద్ద ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Comments
Loading comments...

