Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గగుడి చీరల కౌంటరులో రసీదు వివాదం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 04, 2026 10:48 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
దుర్గగుడి చీరల కౌంటరులో రసీదు వివాదం - Udayam
దుర్గగుడి చీరల కౌంటరులో రూ.18 వేల విలువైన పట్టుచీరను రూ.10 వేలుగా నమోదు చేశారని భక్తులు ఛైర్మన్ రాధాకృష్ణకు ఫిర్యాదు చేశారు. చీరను తిరిగి తీసుకోవాలంటే రూ.14 వేలు చెల్లించాలని చెప్పారని ఆరోపించారు. దీంతో ఛైర్మన్ విచారణ జరిపి, చీరల అసలు విలువనే నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు.

Comments

G
Loading comments...