వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ర్యాంకింగ్స్లో విజయవాడ దుర్గగుడి జులై, ఆగస్టులో వరుసగా మొదటి స్థానంలో నిలిచింది. భక్తుల ఫీడ్బ్యాక్తో సేవలను మెరుగుపరచుకుంది.
ప్రతి నెలా 15 వేల మందికి పైగా భక్తుల నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. జులైలో 74%, ఆగస్టులో 75.3% పాజిటివ్ స్పందన వచ్చింది. శ్రీశైలం, అన్నవరం 2, 3 స్థానాల్లో నిలిచాయి.
Comments
Loading comments...

