వార్తలకు తిరిగి వెళ్లండి

దుందుభి నదిలో ఆగని అక్రమ ఇసుక రవాణా.. అధికారులకు సవాల్గా మారిన ఇసుక దందా. నదీ గర్భాన్ని విచ్చలవిడిగా తవ్వేస్తున్నా అడ్డుకునే వారు కరువయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇసుక తవ్వకాలతో నదిలో నీటి నిల్వలు తగ్గి, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

