వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ ఎదురుగా ఉన్న టీస్టాల్, మిల్క్ పార్లర్లో గుర్తుతెలియని దుండగులు శనివారం అర్ధరాత్రిచోరీకి యత్నించినఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు నగదు, విలువైన వస్తువులు లేకపోవడంతో వెళ్లిపోయారు. యజమానులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

