Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

11 డ్రంక్‌ డ్రైవ్‌ కేసులు- ఒకరికి జైలు

Follow Udayam on Google
Harika Aug 21, 2026 12:48 PM సంగారెడ్డిGeneral
11 డ్రంక్‌ డ్రైవ్‌ కేసులు- ఒకరికి జైలు - Udayam
సంగారెడ్డి పట్టణంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 11 మందిపై కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్‌ సీఐ రామకృష్ణరెడ్డి తెలిపారు. వారిని రెండో కోర్టు అదనపు న్యాయమూర్తి లక్ష్మికళ ఎదుట హాజరుపరిచారు. వారిలో ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

Comments

G
Loading comments...