వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో నైజీరియన్లతో నెట్వర్క్ ఏర్పరచుకుని సింథటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న మాదకద్రవ్యాల ముఠా గుట్టును హెచ్న్యూ పోలీసులు రట్టు చేశారు.
యాప్లు, కోడ్ భాష మరియు డెడ్డ్రాప్ పద్ధతిని ఉపయోగిస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న ఈ దందాపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు.
Comments
Loading comments...

