వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నర్సంపేట సబ్ జైలులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యసనాలు వ్యక్తిగత, కుటుంబ మరియు సామాజిక వినాశనానికి దారితీస్తాయని జైలర్ స్రవంతి హెచ్చరించారు.
ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జైలు ఖైదీల చేత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. సిబ్బంది, ఖైదీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

