Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దర్శనమిస్తున్న సంగమేశ్వరాలయం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 13, 2026 10:27 AM నాగర్ కర్నూల్General
దర్శనమిస్తున్న సంగమేశ్వరాలయం - Udayam
ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ ఫ్లో లేకపోవడంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. కేవలం 30 రోజుల్లోనే 65 TMC నీరు తగ్గిపోవడంతో కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామంలోని కృష్ణా నది తీరంలో సంగమేశ్వర ఆలయ శిఖరం దర్శనమిచ్చింది. సాధారణంగా ప్రతి ఏటా ఫిబ్రవరి, మార్చిలో బయటపడాల్సిన ఆలయం, వర్షాభావ పరిస్థితుల వల్ల జలాశయం నీటిమట్టం 864 అడుగులకు చేరడంతో ముందే బయటపడింది.

Comments

G
Loading comments...