వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలానికి చెందిన రాము స్థాపించిన ఈ-కార్ట్ సాఫ్ట్ లాబ్స్కు ‘బెస్ట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీ ఆఫ్ ది ఇయర్’ అవార్డు దక్కింది. హైదరాబాద్లో జరిగిన తెలంగాణ గ్లోబల్ ఎలైట్-2026 కార్యక్రమంలో పురస్కారం అందించారు.
2016లో ప్రారంభమైన సంస్థ ఆధునిక సాంకేతిక పరిష్కారాలు అందిస్తూ పలువురికి ఉపాధి కల్పిస్తోంది. ఏఐ ఆధారిత అగ్రి టెక్ సేవలతో రైతులకు కూడా సహకరిస్తోంది.
Comments
Loading comments...
