వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ పట్టణంలో రూ.239.91 కోట్ల యూఐడీఎఫ్ అమృత్ 2.0 నిధులతో చేపట్టిన తాగునీటి పథకం అభివృద్ధి పనులను మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆదివారం ప్రారంభించారు.
తాగునీటి పనులను ఎన్నికల్లోపే పూర్తి చేయాలని ఎంపీ సూచించారు.
Comments
Loading comments...

