వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని చందపల్లి డబుల్ బెడ్రూం ఇళ్ల వద్ద ప్రభుత్వ చేతిపంపును గుర్తుతెలియని వ్యక్తులు మట్టి, ఇటుకలు పోసి మూసివేశారని లబ్ధిదారులు ఆరోపించారు. నీటి సౌకర్యం లేక చేతిపంపుపైనే ఆధారపడుతున్నామని తెలిపారు.
చేతిపంపును మూసివేయడంతో నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు పేర్కొన్నారు. ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

