వార్తలకు తిరిగి వెళ్లండి

కోయంబత్తూర్లోని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లోకి చొరబడిన దొంగలకు నగలు, నగదు దొరకకపోవడంతో ఆగ్రహంతో వస్తువులను ధ్వంసం చేశారు.
ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ లభించలేదన్న నిరాశతో గోడపై 'సారీ' అని రాసి పరారైన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...

