వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పట్టణంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని సీఐ ఆర్.వి.ఆర్.కే.చౌదరి మంగళవారం తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ఇటీవల నమోదైన పలు దొంగతనం కేసుల్లో సీసీ కెమెరాల దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, అనుమానితుల కదలికలను విశ్లేషించి నిందితులను గుర్తించామన్నారు. నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

