Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరామాలయానికి కోటి స్థలదానం

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 7:55 AM అమరావతిGeneral
శ్రీరామాలయానికి కోటి స్థలదానం - Udayam
కంకిపాడు పరిధిలోని పునాదిపాడు శ్రీకోండదరామస్వామి దేవాలయం కల్యాణ మండపం, ఉత్సవాల నిర్వహణ కోసం 14 సెంట్ల స్థలాన్ని దానం ప్రకటించారు. రూ.కోటికిపైగా విలువైన స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఉత్సవ కమిటీకి అప్పగించారు. అత్తమామల జ్ఞాపకార్థమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...