Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీడీకి రూ.15.24 లక్షల ట్రక్‌ విరాళం

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 10, 2026 6:29 PM తిరుపతిGeneral
టీటీడీకి రూ.15.24 లక్షల ట్రక్‌ విరాళం - Udayam
తిరుపతికి చెందిన శ్రీ వేంకటేశ్వర మోటార్స్ మేనేజింగ్ పార్టనర్ లోకనాథ రెడ్డి రూ.15.24 లక్షల విలువైన ఎస్.ఎం.ఎల్. మహీంద్ర ట్రక్‌ను సోమవారం టీటీడీకి విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ డిప్యూటీ ఈవోకు వాహన తాళాలను లోకనాథ రెడ్డి అందజేశారు.

Comments

G
Loading comments...