Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సనత్‌నగర్‌లో డాక్టర్ MCR టిమ్స్ ఆసుపత్రి ప్రారంభం

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 6:53 PM హైదరాబాద్తెలంగాణ
సనత్‌నగర్‌లో రూ.1,126 కోట్లతో 1,082 పడకలతో నిర్మించిన డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి టిమ్స్‌ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌ ఆసుపత్రి సేవలను పరిశీలించారు. వారు అధునాతన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొచ్చారు.

Comments

G
Loading comments...