వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్తో ఫరక్కా జల ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించకూడదని జేడీయూ ఎంపీ సంజయ్ కుమార్ ఝా అన్నారు.
దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Comments
Loading comments...
