Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దళితులను ఓటు బ్యాంకుగా చూడటం సరికాదు

Follow Udayam on Google
RR REDDY Sep 10, 2026 4:07 PM నిజామాబాద్General
నిజామాబాద్: దళిత వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకుని అనంతరం చిన్నచూపు చూడటం సరికాదని పలువురు విమర్శించారు. రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితుల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. తమను చిన్నచూపు చూసే రాజకీయాలకు ఓటుతోనే సమాధానం చెప్పాలని అన్నారు.

Comments

G
Loading comments...