వార్తలకు తిరిగి వెళ్లండి
దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్పై ఎమ్మెల్సీ తాతా మధు అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని నిరసిస్తూ బాల్కొండ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు .
తాతా మధు, మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. స్పీకర్ పదవిని, మాట్లాడుతున్నట్లు దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరించడం సరికాదని కాంగ్రెస్ నాయకులు అన్నారు.
Comments
Loading comments...

