వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో వినాయక నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదని సీఐ రాజశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, ధ్వని కాలుష్య నివారణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ప్రజలు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు పోలీసుల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సీఐ సూచించారు.
Comments
Loading comments...

