వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్లో పెళ్లైన వారం రోజుల్లోనే ఓ జంట ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ప్రేమించిన వ్యక్తి వేరొకరని, కుటుంబ ఒత్తిడితోనే వివాహానికి అంగీకరించానని నవవధువు తెలిపింది.
కేసు ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న కుటుంబ న్యాయస్థానం వేగంగా విచారణ జరిపి, వివాహమైన వారం రోజుల్లోనే విడాకులు మంజూరు చేసింది.
Comments
Loading comments...
