వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు మరోసారి తెరపైకి వచ్చింది. డీసీసీ అధ్యక్షురాలిని మార్చాలని మాజీ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మద్దతుదారులు గాంధీభవన్ వద్ద నిరసన తెలుపుతూ మంత్రి సీతక్కకు వినతిపత్రం అందించారు.
జిల్లా పార్టీ పదవుల ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు అధిష్ఠానం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ అంశంపై టీపీసీసీ నాయకత్వం పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...
