వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరాయకొండ మండలం పాకలలో 1,547 మంది, జరుగుమల్లి మండలంలో 987 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను మంత్రి స్వామి సోమవారం పంపిణీ చేశారు.
రైతులకు భూమిపై హక్కు, భరోసా కల్పించడంతోపాటు వారి సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి స్వామి తెలిపారు.
Comments
Loading comments...

