వార్తలకు తిరిగి వెళ్లండి
పేపర్ లీకేజీ బిల్లుపై మంగళవారం చర్చ

లోక్సభలో పేపర్ లీకేజీ నిరోధక సవరణ బిల్లుపై మంగళవారం చర్చ జరగనుంది. ఈ చర్చకు అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు అంగీకరించినట్లు సమాచారం.
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టిన ఈ బిల్లులో లీకేజీకి పాల్పడిన వారికి పదేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయి. చర్చ సుమారు 6 గంటలపాటు జరిగే అవకాశం ఉంది.
Comments
Loading comments...