వార్తలకు తిరిగి వెళ్లండి
దోమలగూడలో ముగ్గురు బాలికల అదృశ్యం

హైదరాబాద్ దోమలగూడకు చెందిన ముగ్గురు మైనర్ బాలికలు ఇంట్లో చెప్పకుండా అదృశ్యమయ్యారు. ఛత్తీస్గఢ్కు చెందిన వలస కుటుంబాలకు చెందిన ఈ బాలికలు హిమాయత్నగర్లో ఆటో ఎక్కి, కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద దిగినట్లు సీసీటీవీ విజువల్స్ ఆధారంగా పోలీసులు కనుగొన్నారు.
బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, బాలికల ఆచూకీ కోసం దర్యాప్తును ముమ్మరం చేశారు.
Comments
Loading comments...