వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వివరాలు వెల్లడించింది. చారిత్రక కట్టడాల పరిరక్షణ, పాఠశాలల్లో డిజిటల్ విద్య విస్తరణకు చేపట్టిన చర్యలను తెలిపింది.
దేశంలో 3,688 కేంద్ర రక్షిత స్మారకాలు ఉన్నాయని, తెలంగాణలో 2,104 స్మార్ట్ క్లాస్రూమ్లు, 20,490 పాఠశాలల్లో కంప్యూటర్ సదుపాయం, 15,535 పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నట్లు కేంద్రం తెలిపింది.
Comments
Loading comments...
