వార్తలకు తిరిగి వెళ్లండి

పద్మభూషణ్ మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం ర్యాలీ నిర్వహించారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో అదనపు కలెక్టర్ చెన్నయ్య పాల్గొన్నారు.
అంతకుముందు ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి సీతారాం, జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్ కుమార్, స్థానిక క్రీడాకారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

