Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధరూర్‌లో కాల్వపై బ్రిడ్జి నిర్మించాలి

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 1:02 PM జోగులాంబ గద్వాల్ General
ధరూర్‌లో కాల్వపై బ్రిడ్జి నిర్మించాలి - Udayam
ధరూర్ మండలం గుడ్డెందొడ్డి వద్ద 99 ప్యాకేజీ కుడి కాల్వను తవ్వి వదిలేయడంతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రక్షణ సేన నేత గొంగళ్ల రంజిత్‌కుమార్ అన్నారు. బ్రిడ్జి లేక గురుకుల విద్యార్థులు, పంప్‌హౌస్ సిబ్బంది, రైతుల రాకపోకలు స్తంభించాయన్నారు. అధికారులు వెంటనే శాశ్వత వంతెన నిర్మించాలని, లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...