వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలో మండల వీడీసీ కమిటీ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులను శ్రీకృష్ణుడి వేషధారణలో అలంకరించి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు.
అనంతరం గ్రామంలో ఉట్టి కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.
విలేజ్ కమిటీ చైర్మన్ ఆర్మూర్ రంజిత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో చిన్నారులు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Loading comments...

