వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన చేయూత పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ బుధవారంతో ముగిసింది. మండలంలో మొత్తం 616 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీఓ కార్యాలయం తెలిపింది.
వీటిలో వితంతువులు 269, ఒంటరి మహిళలు 82, దివ్యాంగులు 166, చేనేత/తాటి తదితర వృత్తులకు 99 దరఖాస్తులు ఉన్నాయి. గురువారం నుంచి అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నారు.
Comments
Loading comments...

