వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదల, బోధనా విధానాలపై చర్చించేందుకు కాంప్లెక్స్ మీటింగ్ నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, బోధనలో ఎదురవుతున్న సమస్యలు, విద్యార్థుల ప్రగతిపై చర్చించారు.
Comments
Loading comments...

