వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం విశ్వదీప సేవా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ నరసింహులు, ఉరుకుందప్పలు పట్టణంలో నేత్రదానంపై అవగాహన బైక్ ర్యాలీ ప్రారంభించారు.
డాక్టర్ నరసింహులు మాట్లాడుతూ ఈ నేత్రదానం పక్షోత్సవాలు సందర్భంగా ధర్మవరం నుండి ఐదుగురితో నేత్రదానం చేయించడం రాష్ట్రం లోనే అత్యధికముగా మన ధర్మవరం ప్రాంతం నుండి నేత్రదానం చేయించిన స్వచ్చంద సంస్థను ఆయన అభినందించారు.
Comments
Loading comments...

