వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం చెందిన సేవేంద్ర కుమార్(6) అనే బాలుని కిడ్నాప్ ప్రయత్నం కలకలం సృష్టించింది.
నాగార్జున కుమారుడు సేవేంద్ర కాలనీలోని ఇంటి సమీపాన ఆడుకుంటుండగా తన మామ వద్ద పనిచేస్తున్న రాము అనే వ్యక్తి 1గంటకు కిడ్నాప్ యత్నానికి పాల్పడ్డాడని, బాలుడుని వెతుకుతుండగా బస్టాండ్లో పిల్లవానితో బస్సులో ఉండగా పట్టుకొని పోలీసులకు అప్పగించానని, ఎందుకు కిడ్నాప్ చేసాడనే విషయం పోలీసుల విచారణలో తెలియాల్సివుంది.
Comments
Loading comments...

