వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ పిలుపు మేరకు ధర్మపురిలో పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.శివాజీ విగ్రహం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రముఖ విగ్రహాల మీదుగా సాగింది.
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

