వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మాపురం గ్రామ కాంగ్రెస్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. బరిగెల రాజు అధ్యక్షుడిగా, రవి, మొగిలి ఉపాధ్యక్షులుగా, దయాకర్ ప్రధాన కార్యదర్శిగా, రాజు, రవిని కార్యదర్శులుగా ఎన్నుకున్నారు.
నూతన కమిటీ సభ్యులకు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

