Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధారూరులో ఒక్కరోజే 45 ఫోన్లు హ్యాక్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 20, 2026 10:23 AM వికారాబాద్General
ధారూరులో ఒక్కరోజే 45 ఫోన్లు హ్యాక్ - Udayam
ధారూరు మండలంలో ఒక్కరోజే 45 సెల్‌ఫోన్లు హ్యాక్ అయినట్లు సమాచారం. ఎస్‌బీఐ ఆధార్ అప్‌డేట్, ఆర్టీఓ ఈ-చలాన్ పేరుతో వచ్చిన నకిలీ APK ఫైళ్లు, లింక్లను ఓపెన్ చేయడంతో ఈ ఘటనలు జరిగినట్లు బాధితులు తెలిపారు. ఫైళ్లను ఓపెన్ చేసి ఆధార్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేయగానే ఫోన్లు హ్యాక్ అయినట్లు చెప్పారు. కొందరి బ్యాంకు ఖాతాల నుంచి నగదు మాయమైనట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...