Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తుల కొలుపులు అందుకుంటున్న మలుపు మైసమ్మ

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 05, 2026 11:59 AM మహబూబ్‌నగర్General
భక్తుల కొలుపులు అందుకుంటున్న మలుపు మైసమ్మ - Udayam
లింగాలకు సమీపంలోని నల్లమలలో మలుపు మైసమ్మ ఆలయం భక్తుల విశ్వాస కేంద్రంగా నిలుస్తోంది. అప్పాయిపల్లి వెళ్లే రహదారి మలుపులో ఆలయం ఉండటంతో అమ్మవారికి ఈ పేరు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘాట్‌రోడ్డులో ప్రమాదాల నుంచి రక్షించాలని భక్తులు అమ్మవారిని పూజించడం ప్రారంభించారని, అప్పటి నుంచి సంప్రదాయం కొనసాగుతోందని పేర్కొంటున్నారు. ప్రతి ఆదివారం భక్తులు మైసమ్మకు మొక్కులు చెల్లిస్తున్నారు.

Comments

G
Loading comments...