వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రకీలాద్రి మహా మండపం వద్ద గురువారం సాయంత్రం దర్శనానికి వచ్చిన కే.పద్మ అస్వస్థతకు గురై మృతి చెందారు. పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన ఆమె బీపీ, శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డారు.
అక్కడి సిబ్బంది పద్మను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మెట్లు ఎక్కి దిగడం వల్లే ఆమె మృతి చెందిందని బంధువులు ఆరోపించారు.
Comments
Loading comments...

