వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మార్కెట్ కమిటీలో రూ.1.61 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఓపెన్ షెడ్, ఫ్లాట్ఫాం, సమావేశ మందిరం నిర్మాణ పనులను ప్రారంభించారు.
అనంతరం మార్కెట్ యార్డు ఆవరణలో నిర్వహించిన వనమహోత్సవంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటారు. మార్కెట్ అభివృద్ధితో రైతులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
Comments
Loading comments...

