వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ వీరభద్రస్వామి ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఏటా కోట్ల ఆదాయం వస్తున్నా సత్రాలు, రథం షెడ్డు, భక్తుల వసతులు ఇంకా సమస్యగానే ఉన్నాయి.
2017లో మంజూరైన నిధులతో చేపట్టిన పనులు పూర్తికాకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రూ.30 కోట్లతో కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసినా అమలు కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...
