Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామపంచాయతీల్లో నిధుల సంక్షోభం

శ్రుతి రెడ్డి Jul 23, 2026 11:43 AM ఆసిఫాబాద్in about 5 hours
గ్రామపంచాయతీల్లో నిధుల సంక్షోభం - Udayam Digital
ఆసిఫాబాద్‌ జిల్లాలోని 335 గ్రామపంచాయతీల అభివృద్ధి నిధులు విద్యుత్ బకాయిల చెల్లింపులకే మళ్లిపోతున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులను కరెంట్ బిల్లుల కింద జమ చేయాలని ఆదేశించడంతో పంచాయతీల్లో సంక్షోభం ఏర్పడింది. వర్షాకాలంలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి అత్యవసర పనులకు నిధులు కరువయ్యే పరిస్థితి ఉంది. ఈ భారాన్ని పంచాయతీలపై మోపకుండా ప్రభుత్వమే ప్రత్యేక నిధులతో బకాయిలు చెల్లించాలని సర్పంచులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...