వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా మంథనిలో బొక్కల వాగు ఆధునికీకరణ పనులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు భూమిపూజ చేశారు. కోకా-కోలా సీఎస్ఆర్ నిధులతో రూ.2 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపడుతున్నారు.
పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా వాగు పరిసరాలను అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. మంథని సుందరీకరణకు మరిన్ని నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

