Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల పనితీరును పరిశీలించిన డీఈవో

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 04, 2026 6:10 PM వనపర్తిGeneral
ప్రభుత్వ పాఠశాలల పనితీరును పరిశీలించిన డీఈవో - Udayam
వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐజయ్య కాలనీ, సాగర్ కాలనీల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల పనితీరును డీఈవో యాదయ్య పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, మౌలిక వసతులపై సమీక్ష చేశారు. తరగతి గదులను సందర్శించి బోధన ప్రమాణాలను పరిశీలించారు. పాఠశాలల అభివృద్ధికి అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంఈవో మద్దిలేటి, ఏఎంఓ మహానంది, అధికారి శేఖర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...