వార్తలకు తిరిగి వెళ్లండి

రెవెన్యూ గ్రామ సహాయకుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ వీఆర్ఏ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డప్ప డిమాండ్ చేశారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట ఐక్య కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
వీఆర్ఏలకు పే స్కేల్ ప్రకారం జీతాలు పెంచాలని, అర్హులకు వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. నామినీలను వన్టైమ్ సెటిల్మెంట్తో ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

